ఇంధన ధరల్ని తగ్గించనున్న యూఏఈ
- September 28, 2015
అక్టోబర్లో ఇంధన ధరలు తగ్గించేందుకు ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంధన వనరుల శాఖ సెక్రెటరీ డాక్టర్ మతర్ అల్ నయేదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో, 98 ఆక్టేన్ గ్యాసోలిన్ ధరను 8.21 శాతం తగ్గించనున్నారు. తద్వారా 1.79 దిర్హామ్లు లీటర్కి తగ్గనుంది. స్పెషల్ ఆక్టేన్ ధర 8.6 శాతం తగ్గనుంది. డీజిల్ ధరలు మాత్రం కాస్త పెరగనున్నాయి. 1.612 శాతం పెరుగుదల నమోదు కానుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే యూఏఈ ఇంధన ధరల తగ్గింపు నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







