శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల కష్టాలకు చెక్
- April 01, 2017
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల కష్టాలకు తెరపడనుంది. దేశంలోనే తొలిసారిగా ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ అనే నినాదంతో వాలంటీర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిర్పోర్టు అధికారులు. ఫైవ్స్టార్ హోటల్స్లో కస్టమర్లను రిసీవ్ చేసుకునే రీతిలో.. 50 మంది వాలంటీర్లను నియమించారు. ఈ సేవలను సీఈవో SGK కిశోర్ లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి బ్యాగేజ్ స్టాపింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కిశోర్ ప్రకటించారు. మరో నెలరోజుల్లో అన్ని విమాన సర్వీసులను ఈ-బోర్డింగ్తో అనుసంధానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే వాలంటీర్ల సంఖ్యను 150కి పెంచనున్నట్లు కిశోర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







