శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల కష్టాలకు చెక్
- April 01, 2017
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల కష్టాలకు తెరపడనుంది. దేశంలోనే తొలిసారిగా ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ అనే నినాదంతో వాలంటీర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిర్పోర్టు అధికారులు. ఫైవ్స్టార్ హోటల్స్లో కస్టమర్లను రిసీవ్ చేసుకునే రీతిలో.. 50 మంది వాలంటీర్లను నియమించారు. ఈ సేవలను సీఈవో SGK కిశోర్ లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి బ్యాగేజ్ స్టాపింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కిశోర్ ప్రకటించారు. మరో నెలరోజుల్లో అన్ని విమాన సర్వీసులను ఈ-బోర్డింగ్తో అనుసంధానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే వాలంటీర్ల సంఖ్యను 150కి పెంచనున్నట్లు కిశోర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









