ముగ్గురు మాధకద్రవ్యాల పంపిణీదారులకు జరిమానా, జీవితఖైదు
- April 01, 2017
దుబాయ్:మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్ ముగ్గురు నిందితులను కోర్టు దోషిగా నిర్ణయించి వారికి మరియు 100,000 ధిర్హాంల జరిమానా, జీవితఖైదు విధిస్తు తీర్పును ఇచ్చింది. మాదకద్రవ్య మాత్రలు పెద్ద పరిమాణంలో కలిగి ఉన్నారని...వారు వాటిని పలు చోట్ల అమ్మకం జరుపుతున్నారని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వారిపై విచారణ జరిపిన అనంతరం ముగ్గురు ముద్దాయిలను గురువారం జైలు జీవితంకు పంపబడ్డారు.ఈ ముగ్గురు నిందితులలో ఇద్దరు 26 మరియు 40 సంవత్సరాల వయస్సులో ఉన్ననిరుద్యోగ సిరియన్లు కాగా మరొకరు 43 ఏళ్ల సౌదీ సందర్శకుడు ఉన్నాడు. 3.830 యాంఫేటమైన్ మాత్రలు తన వద్ద ఉంచుకొని విక్రయించడానికి ఉద్దేశ్యంతోకలిగి ఉన్నట్లు న్యాయావాదులు ఆరోపించారు. అలాగే ఇద్దరు సిరియన్లు కూడా 3.8 మిలియన్ల మాదక ద్రవ్యాల మాత్రల కంటే అధిక పరిమాణంలో కలిగి ఉన్నట్లు ఆరోపించారు.. 26 ఏళ్ల ప్రతివాది కూడా మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు నేరారోపణ చేయబడింది. గత ఏడాది జులై 12 న వీరిని అరెస్టు చేశారు దోషులు వారి జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశమునుండి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!
- గూగుల్ పే, ఫోన్ పేలకు పోటీగా వాట్సాప్..
- ప్రధాని మోదీ పై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు!
- ప్రధాని తెలంగాణ పర్యటనకు ముహుర్తం ఫిక్స్..
- గాజా యుద్ధం తర్వాత తొలి ఎన్నికలలో ఓటు వేయనున్న పాలస్తీనియన్లు









