ముగ్గురు మాధకద్రవ్యాల పంపిణీదారులకు జరిమానా, జీవితఖైదు
- April 01, 2017
దుబాయ్:మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్ ముగ్గురు నిందితులను కోర్టు దోషిగా నిర్ణయించి వారికి మరియు 100,000 ధిర్హాంల జరిమానా, జీవితఖైదు విధిస్తు తీర్పును ఇచ్చింది. మాదకద్రవ్య మాత్రలు పెద్ద పరిమాణంలో కలిగి ఉన్నారని...వారు వాటిని పలు చోట్ల అమ్మకం జరుపుతున్నారని ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో వారిపై విచారణ జరిపిన అనంతరం ముగ్గురు ముద్దాయిలను గురువారం జైలు జీవితంకు పంపబడ్డారు.ఈ ముగ్గురు నిందితులలో ఇద్దరు 26 మరియు 40 సంవత్సరాల వయస్సులో ఉన్ననిరుద్యోగ సిరియన్లు కాగా మరొకరు 43 ఏళ్ల సౌదీ సందర్శకుడు ఉన్నాడు. 3.830 యాంఫేటమైన్ మాత్రలు తన వద్ద ఉంచుకొని విక్రయించడానికి ఉద్దేశ్యంతోకలిగి ఉన్నట్లు న్యాయావాదులు ఆరోపించారు. అలాగే ఇద్దరు సిరియన్లు కూడా 3.8 మిలియన్ల మాదక ద్రవ్యాల మాత్రల కంటే అధిక పరిమాణంలో కలిగి ఉన్నట్లు ఆరోపించారు.. 26 ఏళ్ల ప్రతివాది కూడా మాదకద్రవ్యాలు తరలిస్తున్నట్లు నేరారోపణ చేయబడింది. గత ఏడాది జులై 12 న వీరిని అరెస్టు చేశారు దోషులు వారి జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశమునుండి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన







