112 మంది మృతి కొలంబియాలో వరదలు
- April 01, 2017
కొలంబియాలో ఘోరం సంభవించింది. భారీ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో 112 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 200 మంది గల్లంతయ్యారని రెడ్క్రాస్, సైనిక అధికారులు తెలిపారు. వరదల ధాటికి ఇళ్లు, వంతెనలు, చెట్లు, నివాసాలు తుడిచిపెట్టుకు పోయాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో కొలంబియాలోని మొకొవా ప్రాంతం నేలమట్టమైందని తెలిపారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







