'బహ్రెయిన్ తెలుగు చర్చి' లో ఘనంగా జరిగిన 45వ వార్షికోత్సవ వేడుకలు

- September 28, 2015 , by Maagulf

 


బహ్రెయిన్ లో తెలుగు క్రెయిస్త్వ సంఘం 45 వ వార్షికొత్శావం ను ఘనంగా 'nasational evanjilikal' చర్చి లో ఈ వేడుకను కన్నుల పండుగగా జరుపుకున్నారు ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి దైవ వర్తామానికలు రెవ. డా . రంగరాజు గారు హిందూపురం నుండి వచ్చారు . ఈ కార్యక్రమము లో వక్తలు మాట్లాడారు అలాగే వంద లాది తెలుగు వారు పాల్గొని దేవునికి ప్రార్ధనలు చేసారు. ఈ కార్యక్రమము లో 2015 సంఘ కమిటి సభ్యులు రెవ శ్యాం సునీల్ గారు,  నల్లి సామ్యేల్ గారు,  గేదెల నగేష్ బాబు గారు, పీతల ప్రవీణ్ ఆనంద్ గారు, నల్లి ఆనంద్ రావు గారు, సంగెం అశోక్ రావు గారు, కంకిపాటి పుష్పరాజు గారు,b. సువర్ణ గారు, నల్లి ప్రభాకర్ గారు పాల్గున్నారు కార్యక్రమం లో శ్రామిక బంధు శివకుమార్ గారు పాల్గున్నారు. శివకుమార్ గారు మాట్లాడుతూ తెలుగు చర్చి తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వంద లాది మంది తెలుగు చర్చి లో పాల్గుని ప్రార్ధనలు చెయ్యడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలియ జేశారు, అలాగే దేవుని గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. 


--యం.వాసు దేవరావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com