గల్ఫ్ లో మృతి చెందిన దేవన్న కుటుంబానికి ఆర్ధిక సహాయం
- April 02, 2017
ఏర్గట్ల(కమ్మర్ పల్లి): మండలంలోని ఉఫ్లూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ లో మృతి చెందిన జంగం దేవన్న కుటుంబ సభ్యులకు బహ్రెయిన్ లోని కంపెనీ సూపర్ వైజర్ విజయరామరాజు గురువారం ఆర్ధిక సహాయం అందజేశారు.దేవన్న బహ్రెయిన్ లో ఆల్ఫా అల్యూమినియం పవర్ ప్లాంట్ లో పనిచేసే వాడు.
గత ఫిబ్రవరి నెల 4వ తేదీన పనిచేస్తుండగా గుండె పోటుతో మరణించాడు.దీంతో దేవన్న పనిచేసే కంపెనీలోని తోటి కార్మికులు విరాళాలు సేకరించి 2 లక్షల 51 వేల 213 ఆర్ధిక సహాయం చెక్కును భార్య లక్ష్మీకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో శేఖర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి--బహ్రెయిన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







