గల్ఫ్ లో మృతి చెందిన దేవన్న కుటుంబానికి ఆర్ధిక సహాయం
- April 02, 2017
ఏర్గట్ల(కమ్మర్ పల్లి): మండలంలోని ఉఫ్లూర్ గ్రామానికి చెందిన గల్ఫ్ లో మృతి చెందిన జంగం దేవన్న కుటుంబ సభ్యులకు బహ్రెయిన్ లోని కంపెనీ సూపర్ వైజర్ విజయరామరాజు గురువారం ఆర్ధిక సహాయం అందజేశారు.దేవన్న బహ్రెయిన్ లో ఆల్ఫా అల్యూమినియం పవర్ ప్లాంట్ లో పనిచేసే వాడు.
గత ఫిబ్రవరి నెల 4వ తేదీన పనిచేస్తుండగా గుండె పోటుతో మరణించాడు.దీంతో దేవన్న పనిచేసే కంపెనీలోని తోటి కార్మికులు విరాళాలు సేకరించి 2 లక్షల 51 వేల 213 ఆర్ధిక సహాయం చెక్కును భార్య లక్ష్మీకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో శేఖర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి--బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









