బ్రిటన్కు పొంచి ఉన్న ఉగ్రముప్పు
- April 02, 2017
బ్రిటన్కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికాలు జారీ చేశాయి. ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలకు ఉగ్ర ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో అక్కడి ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ అనుమానస్పద వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఐసీస్, ఇతర ఉగ్రవాద సంస్థలు విమానాశ్రయాల్లోని స్కానర్ల కళ్లుగప్పే విధంగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో అమర్చగలిగే బాంబులను తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!









