బ్రిటన్కు పొంచి ఉన్న ఉగ్రముప్పు
- April 02, 2017
బ్రిటన్కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికాలు జారీ చేశాయి. ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలకు ఉగ్ర ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో అక్కడి ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ అనుమానస్పద వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఐసీస్, ఇతర ఉగ్రవాద సంస్థలు విమానాశ్రయాల్లోని స్కానర్ల కళ్లుగప్పే విధంగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో అమర్చగలిగే బాంబులను తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







