బ్రిటన్కు పొంచి ఉన్న ఉగ్రముప్పు
- April 02, 2017
బ్రిటన్కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికాలు జారీ చేశాయి. ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలకు ఉగ్ర ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో అక్కడి ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ అనుమానస్పద వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఐసీస్, ఇతర ఉగ్రవాద సంస్థలు విమానాశ్రయాల్లోని స్కానర్ల కళ్లుగప్పే విధంగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో అమర్చగలిగే బాంబులను తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







