మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నఅబుధాబి యువరాజు
- April 02, 2017
అబుధాబి యువరాజు మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు.యు.ఏ.ఈలోని ఫుజైరః అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబంపై ఒక వ్యక్తి హత్య ప్రయత్నం చేశాడు. ఆ దాడిలో ఇంటి యజమానురాలు అక్కడిక్కడే చనిపోయింది. వారింట్లో పనిచేస్తున్నా పనిమనిషితో సహ పిల్లలద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్మార్గం నుంచి గాయాలతో బయటపడ్డ పిల్లలిద్దరిని, పనిమనిషిని రాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ పరామర్శించారు. వారు షేక్ ఖలీఫా మెడికల్ సీటీ హస్పటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ఎటువంటి చికిత్స అందిస్తున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో రాజు సామాన్య బాధితులను పరామర్శించడం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సామాన్యుల పట్ల ఆయన చూపుతున్న ఆదరణను పలువురు కొనియాడారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







