మాల్పువా
- April 04, 2017
కావలసిన పదార్థాలు: మైదా- ఒక కప్పు, వెన్న- అర కప్పు, పాలపొడి- అర కప్పు, యాలకుల పొడి- ఒక టీ స్పూను, నీళ్లు- ఒక కప్పు, చక్కెర- ఒక కప్పు, పాలు- ఒక కప్పు, నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో మైదా, పాలు, పాలపొడి, వెన్న, యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం మీద చిన్న చిన్న దోసెల మాదిరిగా ముదురు ఎరుపు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి. తర్వాత చక్కెర పాకం పట్టి, అందులో వీటిని వేసి మూడు నిమిషాలు నాననిచ్చి తీసేయాలి.
తాజా వార్తలు
- లుసైల్ రోడ్డులోని పెర్ల్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- ఒమన్ ట్యాక్స్ రెవెన్యూ OMR 1.3 బిలియన్లు..!!
- మరాస్సీ కాంప్లెక్స్లో ట్రాఫిక్ అవగాహన వేదిక ప్రారంభం..!!
- నాలుగున్నర గంటలే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు..!!
- Dh50,000 విలువైన బంగారాన్ని విసిరివేసిన దుబాయ్ నివాసి..!!
- గల్ఫ్ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం..!!
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా







