వృద్ధులు, వికలాంగులకోసం కొత్త సర్వీస్
- April 06, 2017
మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, ఖతార్లో వృద్ధులు, వికలాంగుల కోసం కొత్త సర్వీస్ని ప్రారంభించింది. మినిస్ట్రీకి సంబంధించిన సెంట్ర్స్ని సందర్శించే వృద్ధులు, వికలాంగులు, వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్నవారికి సేవలందించేలా ఈ కొత్త సర్వీస్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అబ్షర్ పేరుతో ఈ సర్వీస్ని ప్రారంభించారు. ఉచితంగానే, సేవలు అవసరమైనవారింటికి వెళ్ళి వారికి అవసరమైన సహాయం అందించేలా ఈ సర్వీస్ని రూపొందించడం జరిగింది. తమ ఇంటి అడ్రస్ని ఆన్లైన్లో పేర్కొనడం ద్వారా, ముందస్తు అపాయింట్మెంట్ తీసుకుంటే, ఇంటివద్దకే అధికారులు వచ్చి, తగిన సేవలు అందిస్తారు. జైల్లో ఉన్నవారు, రిఫార్మేషన్, ప్యునిటివ్ సెంటర్స్లో ఉన్నవారికీ ఈ సేవలు వర్తిస్తాయి.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









