వీసా అక్రమ కేసులో 240 మంది ప్రవాసీయుల ప్రమేయం
- April 06, 2017
కువైట్ : 200 మంది కంటే ఎక్కువ మంది ప్రవాసీయులు వీసా అక్రమ కేసులలో ఉంటారని అంచనా వేయబడింది అవసరమైన కార్మికుల సంఖ్యను నకిలీ నమోదు చేసారని వారిని పౌరులుగా సిటిజన్ పత్రంలో ఫైల్లో చూపి నమోదు వీసాలతో కువైట్ లోనికి ప్రవేశించినట్లు అని కనుగొన్నారు, కాబట్టి వారి నివాస అనుమతులు చెల్లినప్పటికీ వారు, వాంటెడ్ జాబితాలో మరియు దేశ బహిష్కరణకు లోనవుతారు . ఒక భద్రతా అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం 2014 మరియు 2015 మధ్య కాలంలో వివిధ దేశాలకు చెందిన 240 మంది ప్రవాసీయులు పత్రాలను తీసుకొని ఉన్నారని తెలిపారు. కువైట్ లో పని అనుమతి వీసా కోసం ఒకొక్కరు 1,600 నుంచి 1,800 కువైట్ దినార్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. అలాగే, రెండు-ఏళ్ళ నివాసిత వీసా అనుమతిని ఇచ్చారు. వారు మరో ఇతర ప్రాంతాలలో పని చేస్తూ, వారి స్పాన్సర్లు నివాస అనుమతులు బదిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









