వీసా అక్రమ కేసులో 240 మంది ప్రవాసీయుల ప్రమేయం

- April 06, 2017 , by Maagulf
వీసా అక్రమ కేసులో 240 మంది ప్రవాసీయుల ప్రమేయం

కువైట్ : 200 మంది కంటే ఎక్కువ మంది ప్రవాసీయులు వీసా అక్రమ కేసులలో ఉంటారని అంచనా వేయబడింది  అవసరమైన కార్మికుల సంఖ్యను నకిలీ నమోదు చేసారని వారిని పౌరులుగా సిటిజన్ పత్రంలో ఫైల్లో చూపి నమోదు వీసాలతో కువైట్ లోనికి ప్రవేశించినట్లు  అని కనుగొన్నారు, కాబట్టి వారి నివాస అనుమతులు చెల్లినప్పటికీ వారు, వాంటెడ్ జాబితాలో మరియు దేశ బహిష్కరణకు లోనవుతారు  . ఒక భద్రతా అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం 2014 మరియు 2015 మధ్య కాలంలో వివిధ దేశాలకు చెందిన 240 మంది ప్రవాసీయులు పత్రాలను తీసుకొని ఉన్నారని తెలిపారు. కువైట్ లో పని అనుమతి  వీసా కోసం ఒకొక్కరు 1,600 నుంచి 1,800 కువైట్ దినార్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. అలాగే, రెండు-ఏళ్ళ నివాసిత వీసా అనుమతిని ఇచ్చారు. వారు మరో ఇతర ప్రాంతాలలో పని చేస్తూ, వారి  స్పాన్సర్లు నివాస అనుమతులు బదిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com