వీసా అక్రమ కేసులో 240 మంది ప్రవాసీయుల ప్రమేయం
- April 06, 2017
కువైట్ : 200 మంది కంటే ఎక్కువ మంది ప్రవాసీయులు వీసా అక్రమ కేసులలో ఉంటారని అంచనా వేయబడింది అవసరమైన కార్మికుల సంఖ్యను నకిలీ నమోదు చేసారని వారిని పౌరులుగా సిటిజన్ పత్రంలో ఫైల్లో చూపి నమోదు వీసాలతో కువైట్ లోనికి ప్రవేశించినట్లు అని కనుగొన్నారు, కాబట్టి వారి నివాస అనుమతులు చెల్లినప్పటికీ వారు, వాంటెడ్ జాబితాలో మరియు దేశ బహిష్కరణకు లోనవుతారు . ఒక భద్రతా అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం 2014 మరియు 2015 మధ్య కాలంలో వివిధ దేశాలకు చెందిన 240 మంది ప్రవాసీయులు పత్రాలను తీసుకొని ఉన్నారని తెలిపారు. కువైట్ లో పని అనుమతి వీసా కోసం ఒకొక్కరు 1,600 నుంచి 1,800 కువైట్ దినార్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. అలాగే, రెండు-ఏళ్ళ నివాసిత వీసా అనుమతిని ఇచ్చారు. వారు మరో ఇతర ప్రాంతాలలో పని చేస్తూ, వారి స్పాన్సర్లు నివాస అనుమతులు బదిలీ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









