విశాఖలో 8న టీఎస్సార్ అవార్డుల ప్రదానం
- April 06, 2017
టీఎస్సార్ ఫౌండేషన్ 2015-16కు గాను జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. వివిధ సినిమాల్లో పలు కేటగిరిల ద్వారా ఎంపికైన 62 మంది విజేతలకు విశాఖలో ఈనెల 8న నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. అభిమానులతో పాటు ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని అవార్డులను ఎంపిక చేయడం జరిగిందని ఆయన ఇవాళ హైదరాబాద్లో వివరించారు. జ్యూరీ సభ్యులుగా జయసుధ, జీవిత, మీనా, శోభన, పింకిరెడ్డి, బి.గోపాల్, పీవీపీ, రఘురామకృష్ణమరాజు తదితరులు నెలరోజులపాటు కృషి చేసి ఈ ఎంపికలను పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది









