విశాఖలో 8న టీఎస్సార్ అవార్డుల ప్రదానం
- April 06, 2017
టీఎస్సార్ ఫౌండేషన్ 2015-16కు గాను జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. వివిధ సినిమాల్లో పలు కేటగిరిల ద్వారా ఎంపికైన 62 మంది విజేతలకు విశాఖలో ఈనెల 8న నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. అభిమానులతో పాటు ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకుని అవార్డులను ఎంపిక చేయడం జరిగిందని ఆయన ఇవాళ హైదరాబాద్లో వివరించారు. జ్యూరీ సభ్యులుగా జయసుధ, జీవిత, మీనా, శోభన, పింకిరెడ్డి, బి.గోపాల్, పీవీపీ, రఘురామకృష్ణమరాజు తదితరులు నెలరోజులపాటు కృషి చేసి ఈ ఎంపికలను పారదర్శకంగా నిర్వహించారని తెలిపారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









