ఈ నెల 28 నుంచి ఛార్దామ్ యాత్ర ప్రారంభం
- April 08, 2017
హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర ఛార్ధామ్ యాత్ర ఈనెల28 నుంచి ప్రారంభం కానుంది. కేదార్నాధ్ , బదీరనాధ్, గంగోత్రి , యుమునోత్రి ప్రాంతాలను కలిపి ఛార్ధామ్గా వ్యవహరిస్తారు.. కేదార్నాధ్ శఙవుడి ఆలయానికి ప్రసిద్ధికాగా, బదరీనాధ్ వైష్ణవాలయానికి ప్రసిద్ధి, గంగోత్రి, యమునోత్రి వరుసగా గంగా, యమునా దేవతలకు ప్రతీకలు.. ఏటా సుమారు 2.5 లక్షల మంది భక్తులు ఈ యాత్రలను చేస్తుంటారు.. యాత్రం మొత్తం 10 నుంచి 11రోజుల్లో పూర్తవుతంది. అధికారులు ప్రస్తుతం యాత్రికులకోసం హెలికాప్టర్లు కూడ అందుబాటులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







