ఈ నెల 28 నుంచి ఛార్‌దామ్‌ యాత్ర ప్రారంభం

- April 08, 2017 , by Maagulf
ఈ నెల 28 నుంచి ఛార్‌దామ్‌ యాత్ర ప్రారంభం

హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర ఛార్‌ధామ్‌ యాత్ర ఈనెల28 నుంచి ప్రారంభం కానుంది. కేదార్‌నాధ్‌ , బదీరనాధ్‌, గంగోత్రి , యుమునోత్రి ప్రాంతాలను కలిపి ఛార్‌ధామ్‌గా వ్యవహరిస్తారు.. కేదార్‌నాధ్‌ శఙవుడి ఆలయానికి ప్రసిద్ధికాగా, బదరీనాధ్‌ వైష్ణవాలయానికి ప్రసిద్ధి, గంగోత్రి, యమునోత్రి వరుసగా గంగా, యమునా దేవతలకు ప్రతీకలు.. ఏటా సుమారు 2.5 లక్షల మంది భక్తులు ఈ యాత్రలను చేస్తుంటారు.. యాత్రం మొత్తం 10 నుంచి 11రోజుల్లో పూర్తవుతంది. అధికారులు ప్రస్తుతం యాత్రికులకోసం హెలికాప్టర్లు కూడ అందుబాటులోకి తెచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com