మా దేశం విడిచి వెళ్లిపో మళ్లీ యూఎస్లో
- April 09, 2017
అమెరికాలో మళ్లీ జాత్యహంకారం బయటపడింది. తెలంగాణకి చెందిన ఓ స్టూడెంట్ని కొంతమంది దుండగులు బెదిరించిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. తమ దేశం విడిచివెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించారు ఆగంతకులు. మంచిర్యాల జిల్లాకు చెందిన సాయికిరణ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసం రెండేళ్ల కిందట అమెరికా వెళ్లాడు.
ప్రస్తుతం మిసిసిపి రాష్ట్రంలోని క్లింటన్ సిటీలో వుంటున్నాడు. ఓ వైపు చదువుతూనే పార్ట్ టైమ్ షెల్ గ్యాస్స్టేషన్లో పని చేస్తున్నాడు. డ్యూటీకి హాజరైన సాయి, మంచిర్యాలలోవున్న తన తల్లితో వీడియో కాల్ మాట్లాడుతుండగా, గ్యాస్ స్టేషన్లో దోపిడీ దొంగలు ప్రవేశించారు. వరుణ్కు రివాల్వర్ గురిపెట్టి క్యాష్ను దోచుకున్నాడు.
అంతేకాదు నీవు భారతీయుడివి కధా ఇక్కడెందుకున్నావు? మీ దేశానికి తిరిగి వెళ్లమని బెదిరించారు. ఇదంతా సీసీకెమెరాలో నమోదుకావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









