మా దేశం విడిచి వెళ్లిపో మళ్లీ యూఎస్లో
- April 09, 2017
అమెరికాలో మళ్లీ జాత్యహంకారం బయటపడింది. తెలంగాణకి చెందిన ఓ స్టూడెంట్ని కొంతమంది దుండగులు బెదిరించిన విషయం తీవ్ర కలకలం రేపుతోంది. తమ దేశం విడిచివెళ్లిపోవాలని గట్టిగా హెచ్చరించారు ఆగంతకులు. మంచిర్యాల జిల్లాకు చెందిన సాయికిరణ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసం రెండేళ్ల కిందట అమెరికా వెళ్లాడు.
ప్రస్తుతం మిసిసిపి రాష్ట్రంలోని క్లింటన్ సిటీలో వుంటున్నాడు. ఓ వైపు చదువుతూనే పార్ట్ టైమ్ షెల్ గ్యాస్స్టేషన్లో పని చేస్తున్నాడు. డ్యూటీకి హాజరైన సాయి, మంచిర్యాలలోవున్న తన తల్లితో వీడియో కాల్ మాట్లాడుతుండగా, గ్యాస్ స్టేషన్లో దోపిడీ దొంగలు ప్రవేశించారు. వరుణ్కు రివాల్వర్ గురిపెట్టి క్యాష్ను దోచుకున్నాడు.
అంతేకాదు నీవు భారతీయుడివి కధా ఇక్కడెందుకున్నావు? మీ దేశానికి తిరిగి వెళ్లమని బెదిరించారు. ఇదంతా సీసీకెమెరాలో నమోదుకావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







