రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం

- April 13, 2017 , by Maagulf
రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం

ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది.ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ సద్గురు,శిల్పి ఎక్కా యాదగిరి, చింతకింది మల్లేశం, త్రిపురనేని చౌదరికి రాష్ట్రపతి ప్రణబ్‌ పద్మ అవార్డులను అందచేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com