రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం
- April 13, 2017
ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది.ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ సద్గురు,శిల్పి ఎక్కా యాదగిరి, చింతకింది మల్లేశం, త్రిపురనేని చౌదరికి రాష్ట్రపతి ప్రణబ్ పద్మ అవార్డులను అందచేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









