మనుషుల అక్రమ రవాణా: ఇద్దరి అరెస్ట్
- April 13, 2017
మనామా: కువైట్లో సెక్యూరిటీ అథారిటీస్, ఇద్దరు మహిళలకు స్వేచ్ఛ కల్పించారు. ఇద్దరు ఉగాండాకి చెందిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు చేశారు. ఇద్దరు మహిళలు సియెర్రాలియన్కి చెందినవారు. సలామియాలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళల్ని ఉగాండాకి చెందినవారు ఉంచారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై, దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పోలీసులకు బ్యాంకు నోట్లు, ప్లేన్ టిక్కెట్స్, వీసా ఫామ్స్ కూడా లభ్యమయ్యాయి. మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉగాండాకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మహిళల్ని రెండు నెలలపాటు తమ వెంట ఉంచుకోవడం జరిగింది. ఉగాండా వ్యక్తుల చేతులో దాడులకు గురైన మహిళలను సంరక్షణా కేంద్రాలకు తరలించారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







