మనుషుల అక్రమ రవాణా: ఇద్దరి అరెస్ట్
- April 13, 2017
మనామా: కువైట్లో సెక్యూరిటీ అథారిటీస్, ఇద్దరు మహిళలకు స్వేచ్ఛ కల్పించారు. ఇద్దరు ఉగాండాకి చెందిన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు నమోదు చేశారు. ఇద్దరు మహిళలు సియెర్రాలియన్కి చెందినవారు. సలామియాలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు మహిళల్ని ఉగాండాకి చెందినవారు ఉంచారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమై, దాడులు నిర్వహించారు. తనిఖీల్లో పోలీసులకు బ్యాంకు నోట్లు, ప్లేన్ టిక్కెట్స్, వీసా ఫామ్స్ కూడా లభ్యమయ్యాయి. మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఉగాండాకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మహిళల్ని రెండు నెలలపాటు తమ వెంట ఉంచుకోవడం జరిగింది. ఉగాండా వ్యక్తుల చేతులో దాడులకు గురైన మహిళలను సంరక్షణా కేంద్రాలకు తరలించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







