25 మంది మృతి ఇరాన్లో వరదలు
- April 15, 2017ఇరాన్ పశ్చిమోత్తర దిశలోని ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయి 25 మంది మృతి చెందగా, మరో 16 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇరాన్ అత్యవసర సేవల విభాగం తెలిపిన వివరాల ప్రకారం...నాలుగు ప్రావిన్స్ల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. వరద ప్రవాహంలో పలు ఇండ్లు కొట్టుకునిపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకీ వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక