మక్కాలో తెలంగాణ మహిళ మృతి

- April 16, 2017 , by Maagulf
మక్కాలో తెలంగాణ మహిళ మృతి

సిరిసిల్ల పట్టణానికి చెందిన మహిళ మక్కా మదీనాలో మృతిచెందింది. స్థానిక పోస్టాఫీసు వద్ద నివసించే అహ్మది బేగం తన స్నేహితురాలితో కలిసి పది రోజుల క్రితం మక్కా మదీనాకు వెళ్లారు. అక్కడ యాత్ర పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇంతలోనే ఉదయం ఆమె గుండె పోటుతో మరణించారు. ఈమేరకు ఆమె మృతి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com