తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రూ.73కే నెలంతా 4జీ
- April 18, 2017
దేశవ్యాప్తంగా కొన్ని సర్కిళ్లలో మాత్రమే 4జీ సేవలను ఆఫర్ చేస్తున్న టెలినార్, తమ నెట్వర్క్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వారి కోసం సరికొత్త ప్లాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
FRC73 పేరుతో లాంచ్ అయిన ఈ ప్లాన్లో భాగంగా టెలినార్ యూజర్లు రూ.72 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అపరిమితంగా 4జీ ఇంటర్నెట్ ను వాడుకోవచ్చు.
ఈ సదుపాయం తెలుగు రాష్ట్రాల్లోని టెలినార్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. FRC73 ప్లాన్ లో భాగంగా కంపెనీ ఆఫర్ చేసే రూ.25 టాక్టైమ్లో నిమిషానికి 25 పైసలు వసూలు చేస్తారు. ఈ కాలింగ్ రేట్ 90 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ 90 రోజు లవ్యవధిలో మీరు ఎన్ని రీచార్జులు చేయించుకున్నప్పటికి కాల్కు 25 పైసలు మాత్రమే వసూలు చేస్తారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









