హైదరాబాద్ హోటల్ స్వాగత్ లో కుళ్లిన మాంసం బిర్యాని.. 10వేలు ఫైన్
- April 18, 2017
మనిషి ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు కల్తీనే.. తినే తిండి కల్తీ.. వస్తువులు కల్తీ.. పండ్లు కల్తీ.. ఇక తాజాగా హోటల్స్ కూడా తమ వంటలను కుళ్లిన కూరగాయలు, చికెన్ లతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని వివిధ హోటల్స్ పై రైడ్ జరుపుతూ.. పన్నులు విధిస్తున్న సంగతి విధితమే.. తాజాగా నిన్న ఐదుగురు వ్యక్తులు వనస్థలిపురం స్వాగత్ గ్రాండ్ హోటల్ లో కుళ్లిన మాసం పెడుతున్నారంటూ యజమాన్యంపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు ఇచ్చారు.. ఈ ఫిర్యాదుతో పాడైపోయిన కూరగాయలు, కుళ్ళిపోయిన టమాటాలు నిన్నటి అన్నం వేడి చేసి పెడుతూ ఆ హోటల్ కష్టమర్లను మోసం చేస్తున్నదని పేర్కొన్నారు..
కొంగరకలాన్ కు చెందిన ఐదుగురు వనస్థలిపురం స్వాగత్ గ్రాండ్ హోటల్ కు బిర్యానీ తినడానికి వెళ్ళగా పాడై పోయిన మటన్ తో చేసిన బిర్యాని పెట్టడంతో ఈ యువకులు ఫిర్యాదు చేశారు.. హోటల్ లో తనిఖీలి నిర్వహించిన జీహెచ్ ఎంసి అధికారులు తనిఖీలు నిర్వహించి 10 వేల ను జరిమానా విధించారు.. ఇంకా అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







