30మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష పాకిస్థాన్లో
- April 19, 2017
కరడు గట్టిన ఉగ్రవాదులు 30 మందికి విధించిన ఉరిశిక్ష అమలు ఉత్తర్వులపై పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ జావేద్ బజ్వా బుధవారం సంతకం చేశారు. 2014లో పెషావర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్పై దాడి చేసి 150 మందిని విచక్షణా రహితంగా కాల్చి చంపటం సహా పలు ఉగ్ర ఘటనలతో ఈ ఉగ్రవాదులకు సంబంధం ఉందని సైనిక ప్రత్యేక కోర్టు మరణ దండన విధించింది. 2015లో ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









