'తెలుగు స్రవంతి' ఆధ్వర్యంలో గాంధీ జయంతి
- October 02, 2015


తెలుగు స్రవంతి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తెలుగు స్రవంతి, సేవా కార్యక్రమాలను నిర్వహించింది. సోనాపోర్లోని లేబర్ క్యాంప్ వద్ద ఆహార పొట్లాల పంపిణీ చేపట్టారు. లక్ష్మీ రెడ్డి అధ్యక్షతన ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీపికా బాబా సుధాకర్రావు, సుబ్బారెడ్డి, లక్ష్మీ పానియాల, నాగార్జునరావు, వెంకట్ రెడ్డి, మాల గోపీనాథ్, లతా నగేష్, రాజేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. శేఖర్రెడ్డి స్పాన్సర్గా వ్యవహరించారు.
మాగల్ఫ్.కామ్ తరపున 'తెలుగు స్రవంతి' వారికి ప్రత్యేక అభినందనలు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







