మరో సినిమా తో దూసకువస్తున సందీప్
- October 02, 2015
సందీప్ కిషన్ కథానాయకుడుగా నటిస్తున్న 'ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్క అమ్మాయి తప్ప' షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి రాజసింహ తాడినాడ దర్శకత్వం వహిస్తుండగా చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









