మరో సినిమా తో దూసకువస్తున సందీప్
- October 02, 2015
సందీప్ కిషన్ కథానాయకుడుగా నటిస్తున్న 'ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్క అమ్మాయి తప్ప' షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి రాజసింహ తాడినాడ దర్శకత్వం వహిస్తుండగా చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







