సంగీత దర్శకుడిగా మారనున్న పాటల రచయిత అనంత్ శ్రీరామ్
- April 21, 2017
కొంత మంది పాటలు రాస్తారు.. పాడతారు.. పాటలను కంపోజ్ చేస్తూ మల్టీటాలెంటెడ్ పర్సన్ గా పేరు తెచ్చుకొంటారు.. అటువంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ లో టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపించే పేరు దేవి శ్రీ ప్రసాద్. కానీ పాటలు రాసే కవి.. సంగీతం అందించే దర్శకుడిగా మారింది బహు అరుదు.. తాజాగా పాటల రచయిత అనంత శ్రీరామ్ సంగీత దర్శకుడిగా మారనున్నాడు. అనంత్ శ్రీరామ్ ఇప్పటికే 800 పాటలను రాశాడు.. కాగా తాజాగా సీనియర్ నటుడు విజయ్ చందర్ నటిస్తున్న సాయి.. నీ.. లీలలు చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఆది అనంత్ ఫిలిం పేరుతో శ్రీరామ్ సంగీతం అందించనున్నాడు.. పాటల రచయితగా అందరినీ ఆకట్టుకొన్న అనంత్ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా కూడా ఆకట్టుకొంటాడు అని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







