అవార్డుకే నిండుదనం వచ్చింది అని చెప్పిన చిరంజీవి
- April 26, 2017
కళాతపస్వి కె.విశ్వనాథ్కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన సందర్భంగా మంగళవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పూల బొకేతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాకు విశ్వనాథ్గారి ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడు అనే కాకుండా కుటుంబపరమైంది కూడా. ఆయనకు ఈ అవార్డ్ రావడం చాలా గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతన్నా.అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా, లేదా అనే దానిపై ఇప్పుడు మాటలు అనవసరం. నిజానికి ఈ అవార్డ్ ఎప్పుడో ఆయనకు రావాల్సింది. కానీ కాస్త ఆలస్యమైనా ఇప్పుడు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. విశ్వనాథ్గారికి దాదాసాహెబ్ ఫాల్లే అవార్డు రావడంతో ఆ అవార్డుకే నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్పూర్తిగా శుభాభినందనలు తెలుపుతున్నా. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషిని' అని అన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









