బ్యాన్ చేసిన చేపల వేట, అమ్మకం: 10 మందికి జరీమానా
- April 26, 2017
ఫిషర్మెన్, అలాగే ఫిష్ సెల్లర్స్ 10 మందికి జరీమానా విధించారు. నిషేధిత షెరి మరియు సఫి చేపల్ని వేటాడటం, అమ్మడం వంటి నేరాలకుగాను ఈ జరీమానాను విధించినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి మరియు ఏప్రిల్లో ప్రతి యేడాదీ ఈ చేపల వేటను నిషేధించారు. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ నిషేధాన్ని అమల్లో ఉంచింది. అయితే నిషేధాన్ని లెక్క చేయకుండా కొందరు ఈ చేపల్ని వేటాడుతుండడంతో అత్యాధునిక పడవల సహాయంతో వారిని పట్టుకుని, వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వేటాడినా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









