బ్యాన్ చేసిన చేపల వేట, అమ్మకం: 10 మందికి జరీమానా
- April 26, 2017
ఫిషర్మెన్, అలాగే ఫిష్ సెల్లర్స్ 10 మందికి జరీమానా విధించారు. నిషేధిత షెరి మరియు సఫి చేపల్ని వేటాడటం, అమ్మడం వంటి నేరాలకుగాను ఈ జరీమానాను విధించినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి మరియు ఏప్రిల్లో ప్రతి యేడాదీ ఈ చేపల వేటను నిషేధించారు. మినిస్ట్రీ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ నిషేధాన్ని అమల్లో ఉంచింది. అయితే నిషేధాన్ని లెక్క చేయకుండా కొందరు ఈ చేపల్ని వేటాడుతుండడంతో అత్యాధునిక పడవల సహాయంతో వారిని పట్టుకుని, వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వేటాడినా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయని వారు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







