సౌదీ సేఠ్ చెరలో నుంచి రేణుకను రప్పిస్తాం: నన్నపనేని
- April 26, 2017
సౌదీ సేఠ్ చెరలో ఉన్న జయచంద్ర భార్య రేణుకను స్వదేశానికి రప్పిస్తామని మహిళా కమిషన చైర్పర్సన నన్నపనేని రాజకుమారి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో గత శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో 15మంది మృతి చెందడం, వీరిలో 12మంది ఒక్క మునగలపాళెం గ్రామస్తులే కావడం తెలిసిందే. నన్నపనేని రాజకుమారి బుధవారం మునగలపాళెంలో మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇదే ఘటనలో మరణించిన జయచంద్ర తల్లి సుభద్రమ్మ, కుటుంబసభ్యులతో మాట్లాడారు. జయచంద్ర భార్య రేణుక సౌదీలోని సేఠ్ చెరలో ఉ న్నారని..కడచూపులకు కూడా ఆమె రాలేకపోయిందని తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రేణుకను స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









