సౌదీ సేఠ్ చెరలో నుంచి రేణుకను రప్పిస్తాం: నన్నపనేని
- April 26, 2017
సౌదీ సేఠ్ చెరలో ఉన్న జయచంద్ర భార్య రేణుకను స్వదేశానికి రప్పిస్తామని మహిళా కమిషన చైర్పర్సన నన్నపనేని రాజకుమారి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో గత శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో 15మంది మృతి చెందడం, వీరిలో 12మంది ఒక్క మునగలపాళెం గ్రామస్తులే కావడం తెలిసిందే. నన్నపనేని రాజకుమారి బుధవారం మునగలపాళెంలో మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇదే ఘటనలో మరణించిన జయచంద్ర తల్లి సుభద్రమ్మ, కుటుంబసభ్యులతో మాట్లాడారు. జయచంద్ర భార్య రేణుక సౌదీలోని సేఠ్ చెరలో ఉ న్నారని..కడచూపులకు కూడా ఆమె రాలేకపోయిందని తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రేణుకను స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







