శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్వాధీనం

- April 27, 2017 , by Maagulf
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఒక కిలో 250 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబాయి నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఇద్దరు ప్రయాణికుల వద్ద ఈ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరి వద్ద 900 గ్రాములు, మరొక వ్యక్తి వద్ద 350 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com