చరణ్ ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా 1కె నడకను ప్రారంభించారు
- October 04, 2015
నెక్లెస్రోడ్లో ఆదివారం ఉదయం 1కె నడకను ప్రారంభించారు. ప్రముఖనటుడు రామ్చరణ్ ముఖ్యఅతథిగా పాల్గొని 1కెను లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా ఈ నడకను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులుతెలిపారు. యువతీయువకులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవనార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఏర్పాటైంది.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







