చరణ్ ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా 1కె నడకను ప్రారంభించారు
- October 04, 2015
నెక్లెస్రోడ్లో ఆదివారం ఉదయం 1కె నడకను ప్రారంభించారు. ప్రముఖనటుడు రామ్చరణ్ ముఖ్యఅతథిగా పాల్గొని 1కెను లాంఛనంగా ప్రారంభించారు. ప్రపంచ కంటిచూపు దినోత్సవం సందర్భంగా ఈ నడకను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులుతెలిపారు. యువతీయువకులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవనార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఏర్పాటైంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









