మతపరమైన నేరాలకు పాల్పడిన ఇద్దరు బహ్రెయిన్ వ్యక్తులకు జైలుశిక్ష
- April 29, 2017
మతపరమైన నేరాలకు పాల్పడిన ఇరువురు బహ్రెయిన్ వ్యక్తులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని అప్పీల్స్ న్యాయస్థానం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మరియు 500,000 ఏ ఇ డి (51,000 బి డి ) జరిమానా విధించింది.ఈ ఇద్దరు వ్యక్తులు గత ఏడాది జరిగిన ఒక ఆన్ లైన్ వీడియో కార్యక్రమంలో పాల్గొన్నారు, దుబాయ్ లోని పాపులర్ మోబిలైజేషన్ ఫోర్సెస్ మద్దతుతో, సిరియా మరియు ఇరాక్ లో జరిగే పోరాటంలో పాల్గోవాలని పిలుపునిచ్చారు ఆయా వివాదాస్పద ప్రకటనలకు జవాబుదారీగా ఉన్న ఈ వ్యక్తులు ఆన్లైన్లో ఈ పిలుపుని భాగస్వామ్యం చేయాలని పలువురికి సూచించారు. ఇది జీసీసీ రాష్ట్రాల్లో ప్రజల మధ్య విభజన, ద్వేషం, తిరుగుబాటు మరియు విభజనను విస్తరించడానికి వీరు ప్రయత్నించారు యుఎఇకి లో ఉన్నఅధికారులచే వారిని గత సంవత్సరం అభ్యర్థనపై అప్పగించారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







