సైహత్ దాడిలో కిడ్నాప్ గురైన పోలీసు మృతి
- April 30, 2017
ధమామ్: శుక్రవారం తుపాకీ చేతబట్టి ముసుగు ధరించిన ఒక అగంతకుని చేత కిడ్నప్ కు గురైన ఒక సౌదీ పోలీసు అధికారి మరణించినట్లు శనివారం భద్రతా వర్గాలు తెలిపారు.అల్ జహ్రాని శుక్రవారం ఉదయం సౌదీ అరేబియా తూర్పున ఖ్ఆతిఫ్ లో సాయిహత్ మరియు అల్-జష్ మధ్య ఒక కాఫి షాప్ వద్ద ముసుగు చేసిన ముష్కరుల చేత కిడ్నాప్ కు గురయ్యారు. కిడ్నప్ సమయంలో పౌరులను లక్ష్యంగా చేసుకొని వారు కాల్పులు జరిపారు. కిడ్నాప్ కు గురైన అల్-జహ్రాని శనివారం మరణించినట్లు నిర్ధారించబడింది. తూర్పు ప్రావిన్స్ పోలీసు శాఖ ప్రతినిధి కల్నల్ జియాద్ అల్-రికాటి మాట్లాడుతూ, ఈ సంఘటనలో తీవ్రవాద సంబంధాలు ఉన్నాయని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
తాజా వార్తలు
- వేట్లపాలెం ఘటన పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
- ఇరాన్ పాఠశాల పై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!









