మస్కట్ లో అనారోగ్యంతో చిన్నారి మృతి
- May 02, 2017
ఒమాన్: మస్కట్ లో బేబీ బాగన్న లీకేత (8) అనారోగ్యంతో 30న ఏప్రిల్ మృతి చెందింది. మస్కట్ లోని సామాజిక సేవకులు పోల్సాని లింగయ్య విజ్ఞప్తి మేరకు యం.భీం రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై విభాగం వారితో సంప్రదించి ఉచిత అంబులెన్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.చిన్నారి మృతికి సంతాపం తెలుపుతూ.. ఆత్మశాంతి చేకూరాలని కోరుకొందాం..!
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







