సిరియాలో మరోసారి ఐఎస్ దాడి 46మంది దుర్మరణం
- May 03, 2017
సిరియాలో ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. హసఖా రాష్ట్రంలో ఉన్న శరణార్థుల క్యాంపుపై మంగళవారం ఐదుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. దాంతో 46 మంది చనిపోయారు. మృతులలో 31 మంది పౌరులు ఉన్నట్లు సిరియాలోని మానవ హక్కుల సంస్థ పేర్కొన్నది. మంగళవారం ఇరాక్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలాఉంటే సిరియాలో అంతర్యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో టెలిఫోన్లో సంభాషించినట్లు వైట్హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









