వివాహ విందు కార్యక్రమంకు హాజరైన మహ్మద్ బిన్ జాయెద్
- May 06, 2017
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబూధాబి మరియు యుఎఇ సాయుధ దళాల యొక్క అత్యుత్తమ కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఎసూలు వివాహం సందర్భంగా అహ్మద్ అబ్దుల్లా అల్ మర్జౌకి యొక్క కుమారుడు ఫహద్ , యూసుఫ్ అల్ షామిరి కుమార్తె వివాహ విందుకు హాజరయ్యారు. అబుదాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ఈ వివాహ విందు కార్యక్రమంలో పలువురు సీనియర్ అధికారులు,అతిథులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా









