వివాహ విందు కార్యక్రమంకు హాజరైన మహ్మద్ బిన్ జాయెద్
- May 06, 2017
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబూధాబి మరియు యుఎఇ సాయుధ దళాల యొక్క అత్యుత్తమ కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఎసూలు వివాహం సందర్భంగా అహ్మద్ అబ్దుల్లా అల్ మర్జౌకి యొక్క కుమారుడు ఫహద్ , యూసుఫ్ అల్ షామిరి కుమార్తె వివాహ విందుకు హాజరయ్యారు. అబుదాబి నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ఈ వివాహ విందు కార్యక్రమంలో పలువురు సీనియర్ అధికారులు,అతిథులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం









