చైనాలో కోల్ మైన్స్లో గ్యాస్ లీక్ 18 మంది మృతి
- May 07, 2017
చైనాలో కోల్ మైన్స్లో హునాన్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోల్ మైన్స్లో పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైంది. దీంతో అక్కడ పని చేస్తున్న 18 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కోల్ మైన్స్ గ్యాస్ లీక్ వ్యవహరం పై స్థానికులు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మొత్తం 55 కూలీలు పనిచేస్తుండగా....18 మంది స్పాట్ లో చనిపోయారు మిగిత 37 మంది కూలీలను రక్షించి దగ్గరోని హాస్పటల్ తరలించి చికిత్స్ అందిస్తున్నారు. వీరంతా పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. లీకైన గ్యాస్ విషవాయువు అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









