చైనాలో కోల్ మైన్స్లో గ్యాస్ లీక్ 18 మంది మృతి
- May 07, 2017
చైనాలో కోల్ మైన్స్లో హునాన్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోల్ మైన్స్లో పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైంది. దీంతో అక్కడ పని చేస్తున్న 18 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కోల్ మైన్స్ గ్యాస్ లీక్ వ్యవహరం పై స్థానికులు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మొత్తం 55 కూలీలు పనిచేస్తుండగా....18 మంది స్పాట్ లో చనిపోయారు మిగిత 37 మంది కూలీలను రక్షించి దగ్గరోని హాస్పటల్ తరలించి చికిత్స్ అందిస్తున్నారు. వీరంతా పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. లీకైన గ్యాస్ విషవాయువు అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన







