ఉగ్రచెర నుంచి 82 మంది చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి
- May 07, 2017
మూడేండ్ల క్రితం బోకోహరాం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి లభించింది. ఈ పాఠశాలకు చెందిన 82 మంది విద్యార్థినులు సోమవారం నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారిని కలువనున్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో సంబంధాలున్న నైజీరియా ఉగ్రవాదులు సుమారు 300 మంది విద్యార్థినులను 2014లో కిడ్నాప్ చేశారు. శనివారం విడుదలకు ముందు 195 మంది విద్యార్థినులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. మిగతా 113 మంది బాలికల జాడ తెలియడం లేదు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









