ఉగ్రచెర నుంచి 82 మంది చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి

- May 07, 2017 , by Maagulf
ఉగ్రచెర నుంచి 82 మంది చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి

మూడేండ్ల క్రితం బోకోహరాం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి లభించింది. ఈ పాఠశాలకు చెందిన 82 మంది విద్యార్థినులు సోమవారం నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారిని కలువనున్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలున్న నైజీరియా ఉగ్రవాదులు సుమారు 300 మంది విద్యార్థినులను 2014లో కిడ్నాప్ చేశారు. శనివారం విడుదలకు ముందు 195 మంది విద్యార్థినులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. మిగతా 113 మంది బాలికల జాడ తెలియడం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com