ఉగ్రచెర నుంచి 82 మంది చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి
- May 07, 2017
మూడేండ్ల క్రితం బోకోహరాం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి లభించింది. ఈ పాఠశాలకు చెందిన 82 మంది విద్యార్థినులు సోమవారం నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారిని కలువనున్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో సంబంధాలున్న నైజీరియా ఉగ్రవాదులు సుమారు 300 మంది విద్యార్థినులను 2014లో కిడ్నాప్ చేశారు. శనివారం విడుదలకు ముందు 195 మంది విద్యార్థినులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. మిగతా 113 మంది బాలికల జాడ తెలియడం లేదు.
తాజా వార్తలు
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవ ఎన్నిక
- బాల్టిమోర్లో ఎన్ఆర్ఐ కమిటీతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి
- దుబాయ్ పోలీస్ కొత్త డిజిటల్ సేవ..
- ప్రాంతీయ పరిస్థితులపై సల్మాన్–ట్రంప్ చర్చలు..!!
- 'ఈసా ది గ్రేట్'కు స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల..!!
- కువైట్లో విజిట్ వీసాతో రెసిడెన్సీ పర్మిట్..KD150..!!







