ఉగ్రచెర నుంచి 82 మంది చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి
- May 07, 2017
మూడేండ్ల క్రితం బోకోహరాం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి లభించింది. ఈ పాఠశాలకు చెందిన 82 మంది విద్యార్థినులు సోమవారం నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారిని కలువనున్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో సంబంధాలున్న నైజీరియా ఉగ్రవాదులు సుమారు 300 మంది విద్యార్థినులను 2014లో కిడ్నాప్ చేశారు. శనివారం విడుదలకు ముందు 195 మంది విద్యార్థినులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. మిగతా 113 మంది బాలికల జాడ తెలియడం లేదు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









