లూసియానా అగ్నిప్రమాదంలో నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు ఎన్నారైలు సహాయం
- May 09, 2017
లూసియానాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు ఎన్నారైలు అండగా నిలిచారు. సర్వం కోల్పోయిన విద్యార్ధులకు తాత్కాలిక నివాసం ఏర్పాటుచేసి ఆర్ధికంగా వారికి సహాయ సహకారం అందించినట్లు ఆటా ప్రతినిధి శివకుమార్ రామడుగు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యార్ధుల బ్యాగ్స్ , పాస్ పోర్ట్ విలువైన వస్తువులు కాలిపోయాయని,వారికి తమతోపాటు స్థానిక ఎన్నారైలు, అమెరికన్లు సైతం సహాయం పడుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









