ఇ-సర్వీసెస్ని ప్రారంభించిన రియాద్ గవర్నర్
- May 09, 2017
రియాద్: ఇంటీరియర్ మినిస్ట్రీ, ఇ-సర్వీసెస్ ప్యాకేజీని ఇంప్లిమెంట్ చేయడంలో వేగం ప్రదర్శిస్తోంది. స్ట్రాటజీ అండ్ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు హ్యూమన్ రీసోర్సెస్ వంటి విభాగాల్లో ఇ-సర్వీసెస్ని అమలు చేయతలపెట్టారు. ఇన్స్టిట్యూషనల్ కమ్యూనికేషన్, ఫాలో అప్ ట్రాన్స్ఫార్మేషన్ మరియు ఛేంజ్ వంటి వాటినీ ఈ ప్రాజెక్ట్లో చేర్చారు. రియాద్ గవర్నర్ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ ఈ ప్రోగ్రామ్ని లాంఛ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తొలి ఫేజ్ గత ఏడాది ప్రారంభమయ్యింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాసెసింగ్ని ప్రధానంగా ఎలక్ట్రానిక్ సర్వీసుల్లో ఉపయోగించేందుకు వీలుగా డిజైన్ చేశారు. మొత్తం 33 ఇ-సర్వీసుల్లో 18 పౌరుల కోసం, 15 నివాసితులకోసం రూపొందించారు. ఇంటీరియర్ మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ అహ్మద్ బిన్ ముహమ్మద్ అల్ సలెమ్, రియాద్ ఎమిరేట్ అండర్ సెక్రెటరీ నాజర్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ దౌద్ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









