దహిరాలో 84 లేబర్ ఉల్లంఘనుల అరెస్ట్
- May 09, 2017
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ మేన్పవర్ (ఎంఓఎం), డైరెక్టరేట్ జనరల్ ఫర్ మేన్పవర్ - దహిరా నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగు చూశాయి. మొత్తం 59 ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఈ తనిఖీలు ఏప్రిల్లో జరిగాయి. మినిస్ట్రీ, 84 మంది ఫారిన్ వర్కర్స్ని, లేబర్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. 57 మంది కార్మికుల్ని డిపోర్టేషన్ చేశారు తనిఖీల సందర్భంగా. ఏప్రిల్లో 97 రిపోర్ట్లు వర్కర్స్ తమ జాబ్స్ని విడిచిపెడుతున్నట్లు రిజిస్టర్ చేసినట్లుగా తెలియజేస్తున్నాయి.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







