ఇజ్రాయిల్ లో ఏడుస్తూ న్యూస్ చదివిన యాంకర్
- May 12, 2017
న్యూస్ రీడర్లు వార్తలు చదివేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇజ్రాయిల్కి చెందిన గ్యులా ఈవెన్ ఏడుస్తూ వార్తలు చదివింది. ఛానెల్ 1 అనే పేరుతో న్యూస్ఛానెల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తోన్న గ్యులా ఈవెన్. తాను వార్తాలు చదువుతున్న వేళ ఓ చేదు వార్తా వినలసి వచ్చింది. అదేంటే కొన్ని పొలటికల్ వివాదాలతో ఇజ్రాయిల్ దేశ పీఎం బెంజమిన్ నేతన్యాహు ఛానెల్ 1ను మూసేయాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో వార్తలు చదువుతూనే ఉద్వేగానికి లోనైంది.
ఇదీ ఈ వార్తా ఛానెల్ ఇజ్రాయిల్లో చాలా ఫేమస్. ఈ చానెల్ స్థాపించి దాదాపు 49 ఏళ్లు అవుతుంది. పీఎం నేతన్యాహు మీడియా పట్ల అమెరికా ప్రెసిడెంట్ లాగానే వ్యవహరిస్తున్నారంటూ ఆ ఛానెల్ స్టాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









