అబుదాబీలో యాంటీ సైబర్ టెర్రరిజం కాన్ఫరెన్స్
- May 12, 2017
అబుదాబీలో ఈ నెల 15, 16 తేదీల్లో యాంటీ సైబర్ టెర్రరిజం కాన్ఫరెన్స్ జరగనుంది. మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ మరియు, సైబర్ టెర్రిజంని ఎదుర్కొనడంలో అంతర్జాతీయ ప్రమాణాలు వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చ జరగనుంది. సైబర్ టెర్రరిజాన్ని అంతం చేసే క్రమంలో అంతర్జాతీయ సమాజం అంతా ఒక్కతాటిపైకి రావాలని, ఇందుకోసం ఈ ఈవెంట్ తొలి ప్రయత్నంగా భావించవచ్చునని కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ అదిల్ రషీద్ అల్ నవోమి చెప్పారు. సైబర్ టెర్రరిజంపై పోరాటం చేస్తున్న వివిధ సంస్థలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







