'జై లవకుశ' నుంచి కెమెరామన్ మురళీధరన్ ఔట్
- May 16, 2017
ఎన్టీఆర్- బాబీ డైరెక్షన్లో రెడీ అవుతున్న ఫిల్మ్ 'జై లవకుశ'. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫేమస్ కెమెరామన్ మురళీధరన్ తప్పుకున్నట్లు సమాచారం. గతంలో ఈయన స్టార్ హీరోల సినిమాలకు కెమెరామన్గా వ్యవహరించాడు. కొన్ని సీన్ల విషయంలో డైరెక్టర్- కెమెరామన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో మురళీ డ్రాపైనట్టు యూనిట్ చెబుతున్నమాట. వెంటనే ఆలోచనలోపడిన యూనిట్, ఈలోగా ఛోటా కె.నాయుడు సంప్రదించడం ఆయన ఓకే చేయడం కూడా జరిగిపోయింది.
బాబీ సినిమాల్లో కెమెరామన్లు డ్రాప్ కావడం ఇదేం కొత్తకాదు. గతంలో రవితేజ-'పవర్', పవన్కల్యాణ్- 'గబ్బర్సింగ్2' వంటి చిత్రాల్లో బాబీ ఒత్తిడి వల్ల కెమెరామన్ల తప్పుకున్న విషయం తెల్సిందే! ఇప్పుడు జై లవకుశకూ ఆ గాలి సోకింది. మరోవైపు డైరెక్టర్ వల్ల కాదని, నిర్మాత కల్యాణ్రామ్ బావమదిరితో విభేదాలు రావడం వల్లనే కెమెరామన్ తప్పుకున్నాడన్నది అంతర్గత సమాచారం.
తాజా వార్తలు
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ









