బీజాపుర్లో 15 మంది మావోయిస్టుల హతం
- May 16, 2017
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్లో 15 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్లు కేంద్ర రిజర్వు పోలీసు దళం (సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ జనరల్ మంగళవారం తెలిపారు. దాదాపు 350 మంది జవాన్లతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సుకమాలో గత నెలలో 25 మంది జవాన్లను మావోయిస్టులు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బలగాలు చేపట్టిన ప్రధాన చర్యల్లో ఇదే మొదటిది. మావోయిస్టు పీడిత ప్రాంతాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించిన వారంలోనే తాజా ఆపరేషన్ జరిగింది. .
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









