హైదరాబాద్ కబడ్డీ జట్టులో కొనసాగనున్న రాహుల్
- May 16, 2017
దేశవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ అయిదవ సీజన్ వచ్చేస్తుంది.జులైలో మ్యాచ్లు ప్రారంభం కానున్న సమయంలో ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లపై దృష్టి నిలిపాయి.స్టార్ ఆటగాళ్లను తమతోనే కొనసాగేలా చూస్తున్నాయి.ఈ సీజన్లో మొత్తం 350 క్రీడాకారులు భాగం కానున్నారు.టీమిండియామాజీ సారథి అనూప్ కుమార్ యు- ముంబా తరిగి తీసుకొంది.అతడి సారథ్యంలో ఆ జట్టు మూడుసార్లుఫైనల్కు వెళ్లింది.సీజన్-2లో ట్రోఫీ గెలిచింది.ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్ రాహుల్ చౌదరిని తెలుగు టైటాన్స్ తమతోనే కొనసాగిస్తుంది.కబడ్డీ ప్రపంచ కప్ ఇరాన్ను రన్నరప్గా నిలిపిన సారథిఆల్రౌండర్ మిరాజ్ను ఢిల్లీ,కొరియా స్టార్ రైడర్ జాన్ కున్ లీని బెంగాల్ వారియర్స్ తమతో ఉంచుకొన్నాయి.ఆశీశ్ కుమార్ను బెంగళూరు బుల్స్,ప్రదీప్ నర్వాల్ను పట్నా పైరేట్స్,దీపక్ హుడాను పుణేరి పల్టాన్ దక్కించుకొన్నాయి.ఒక్క జైపూర్ పింక్ పాం థర్స్ మాత్రమే ఎవరిని తీసుకోలేదు. ఈ సీజన్లో కొత్తగా నాలుగు ఫ్రాంచైజీలు వస్తున్నాయి
తాజా వార్తలు
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!









