ద్రోనేంద్ర ను ప్రశంసలతో ముంచెత్తిన ప్రవాసీలు
- May 17, 2017
అమెరికాలోని న్యూజెర్సీలో అన్నమాచార్య 609వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిలికానాంధ్ర మనబడి వారి ఆధ్వర్యంలో.. రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమానికి తెలుగు ఎన్నారైలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చివరి రోజు గురజ ద్రోనేంద్ర ఫణి కుమార్(ఫ్లూట్),మరియు వాసుదేవన్(వయోలిన్) వాయిద్య బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఎన్నారైలను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై సిలికాన్ ఆంధ్ర సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









