ఆంధ్రప్రదేశ్ ను సారా రహితంగా మారుస్తా-మంత్రి రవీంద్ర

- October 06, 2015 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ ను సారా రహితంగా మారుస్తా-మంత్రి రవీంద్ర

 ఏపీని సారా రహిత రాష్ట్రంగా మారుస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎక్సైజ్‌ పాలసీని ఆదాయ వనరుగా కాకుండా సంక్షేమరంగంగా మారుస్తామన్నారు. సారా అమ్మకాలు జరిపిన వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com