సైబర్ క్రైమ్ కార్యాలయానికి దర్శకుడు రాజమౌళి
- May 20, 2017
బాహుబలి-2 దర్శకుడు రాజమౌళి నేడు సీసీఎస్, సైబర్ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. ఇటీవల పట్టుకున్న బాహుబలి-2 పైరసీ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాత శోభ యార్లగడ్డతో కలిసి ఆయన ఏసీపీ రఘవీర్తో మాట్లాడారు. ఇటీవల సైబర్ క్రైం పోలీసులు బాహుబలి-2న పైరసీ చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







