భారత డబుల్స్ టెన్నిస్ ద్వయం శరణ్- రాజాకు తొలి టైటిల్
- May 22, 2017
భారత డబుల్స్ టెన్నిస్ ద్వయం దివిజ్ శరణ్, పూర్వ రాజా క్లే కోర్టులో కదం తొక్కారు. బోర్డాక్్స ఛాలెంజర్స్ పురు షుల డబుల్స్ టైటిల్తో మెరిశారు. ఈ సీజన్ లో తొలి టైటిల్లో తమ ఖాతాలో వేసుకు న్నారు. మూడో సీడ్ భారత్ ఆటగాళ్లు శాంటి యాగో గొంజిలెంజ్, ఆర్థమ్పై కేవలం 67 నిమిషాల్లో 6-4,6-4తో జయభేరి మోగిం చారు. ఈ ఏడాది జనవరి నెలలో ఏటీపీ చెన్నై ఓపెన్ ఫైనల్స్కు చేరి ఇద్దరు సత్తా చాటారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







