భారత డబుల్స్ టెన్నిస్ ద్వయం శరణ్- రాజాకు తొలి టైటిల్
- May 22, 2017
భారత డబుల్స్ టెన్నిస్ ద్వయం దివిజ్ శరణ్, పూర్వ రాజా క్లే కోర్టులో కదం తొక్కారు. బోర్డాక్్స ఛాలెంజర్స్ పురు షుల డబుల్స్ టైటిల్తో మెరిశారు. ఈ సీజన్ లో తొలి టైటిల్లో తమ ఖాతాలో వేసుకు న్నారు. మూడో సీడ్ భారత్ ఆటగాళ్లు శాంటి యాగో గొంజిలెంజ్, ఆర్థమ్పై కేవలం 67 నిమిషాల్లో 6-4,6-4తో జయభేరి మోగిం చారు. ఈ ఏడాది జనవరి నెలలో ఏటీపీ చెన్నై ఓపెన్ ఫైనల్స్కు చేరి ఇద్దరు సత్తా చాటారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









