భారత డబుల్స్‌ టెన్నిస్‌ ద్వయం శరణ్‌- రాజాకు తొలి టైటిల్‌

- May 22, 2017 , by Maagulf
భారత డబుల్స్‌ టెన్నిస్‌ ద్వయం శరణ్‌- రాజాకు తొలి టైటిల్‌

భారత డబుల్స్‌ టెన్నిస్‌ ద్వయం దివిజ్‌ శరణ్‌, పూర్వ రాజా క్లే కోర్టులో కదం తొక్కారు. బోర్డాక్‌్‌స ఛాలెంజర్స్‌ పురు షుల డబుల్స్‌ టైటిల్‌తో మెరిశారు. ఈ సీజన్‌ లో తొలి టైటిల్‌లో తమ ఖాతాలో వేసుకు న్నారు. మూడో సీడ్‌ భారత్‌ ఆటగాళ్లు శాంటి యాగో గొంజిలెంజ్‌, ఆర్థమ్‌పై కేవలం 67 నిమిషాల్లో 6-4,6-4తో జయభేరి మోగిం చారు. ఈ ఏడాది జనవరి నెలలో ఏటీపీ చెన్నై ఓపెన్‌ ఫైనల్స్‌కు చేరి ఇద్దరు సత్తా చాటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com