ఆంధ్ర లో వివిధ ప్రాంతాలలో వడదెబ్బకు 28 మంది మృతి
- May 22, 2017
ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం 28మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఏడుగురు, విజయనగరం జిల్లాలో ఆరుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు మృతిచెందారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









