ఆంధ్ర లో వివిధ ప్రాంతాలలో వడదెబ్బకు 28 మంది మృతి

- May 22, 2017 , by Maagulf
ఆంధ్ర లో వివిధ ప్రాంతాలలో  వడదెబ్బకు 28 మంది మృతి

ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం 28మంది మృత్యువాతపడ్డారు. చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఏడుగురు, విజయనగరం జిల్లాలో ఆరుగురు, నెల్లూరు జిల్లాలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో ముగ్గురు మృతిచెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com